ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు

Spread the love


People’s representatives and leaders extended their greetings

సాక్షిత : నూతన సంవత్సరం సందర్బంగా పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, FDC ED కిషోర్ బాబు, సెంట్రల్ జోన్ DCP రాజేష్ చంద్ర, సైఫాబాద్ ACP వేణు గోపాల్ తదితరులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా బన్సీలాల్ పేట, బేగంపేట కార్పొరేటర్ లు హేమలత, మహేశ్వరి తదితరులు మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page