బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. 10 కీలక అంశాలు

మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.. బీసీ డిక్లరేషన్‌లోని ఆ…

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు ఆధ్వర్యంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు

ముఖ్యఅతిథిగా సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు ఆర్జె రత్నాకర్ పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెక్కపల్లి గ్రామంలో భజన మండలి నూతన భవనమునుప్రారంభించి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో భజన మండలికి సొంత…

లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్‌,

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్‌, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో పొత్తుల అంశంపై హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో ఆయనతో ప్రవీణ్‌ కుమార్‌ చర్చించారు. అనంతరం ఇద్దరు…

కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యం

తాడేపల్లి కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జయహో బీసి సభకు బయలుదేరి వెళ్లిన టిడిపి శ్రేణులు మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి జయహో బీసీ సభకు వడ్డేశ్వరం గ్రామం నుండి కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సుమారు 35…

ఏమీ కట్టవద్దు మహాప్రభో … తాకట్టు లోనుంచి విశాఖను విడిపించు…

నీ దోపిడి బ్రందం కబ్జాల నుంచి విశాఖను రక్షించు… నీ పాలనలో ఉత్తరాంధ్రలో రూ. 50 వేల కోట్లకు పైగా దోపిడీ… 14 ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన నీవా విశాఖను దేశ ఆర్ధిక రాజధానిగా చేసీదీ?… అమరావతిని గ్రాఫిక్స్ అన్నావు..…

తెదేపాలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం

మంగళగిరి: వైకాపా(YSRCP)ను వీడిన మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ వేదికగా తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి గుమ్మనూరును తెదేపాలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి…

మల్లికార్జున్ రెడ్డికి శుభాకాంక్షలు దొడ్డం రెడ్డి

బుచ్చి, వవ్వేరు కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి ని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపి ఆ భగవంతుని ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని తెలిపిన రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి…

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సత్యనారాయణ వ్రతం

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న 50 జంటలు ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సత్యనారాయణ వ్రతం అంగరంగ వైభవంగా జరిగింది పెంచలయ్య ,భారతి, సునీత, సురేష్, వారితోపాటు 50 జంటలు కూడా పాల్గొన్నాయి, మంగళ వాయిద్యాల నడుమ, వేద…

వైద్యులు అందుబాటులో ఉండి, రోగులకు మెరుగైన సేవలు అందించాలి

రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వైద్యులు అందుబాటులో ఉండి, రోగులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం…

సవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలి

-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE