తిరునాళ్ళ కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి, అనంతరం

వినుకొండ కొండ పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా వినుకొండ లో జరగబోయే తిరునాళ్ళ కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి, అనంతరం వివిధ శాఖల అధికారుల తో సమావేశం ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్…

కందుల కూచిపూడి నాట్యాలయం అకాడెమీ 10వ వార్షికోత్సవం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని 4వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ రాములు తో మర్యాద పూర్వకంగా కలిసిన రవి కూచిపూడి.ఈ సందర్భంగా జూలై 15న వారి కందుల కూచిపూడి నాట్యాలయం అకాడెమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతి…

త్రిచక్ర వాహనాలు పంపిణీ

వినుకొండ నియోజకవర్గం పరిధిలోని 10 మంది విభిన్న ప్రతిభావంతులకు మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం…

నిజాంపేట్ మెయిన్ రోడ్ హోలిస్టిక్ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ డి డాన్స్ స్టూడియో

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, NMC బిఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము తో మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ యువకులు.ఈ సందర్భంగా ఈనెల 28న నిజాంపేట్ మెయిన్ రోడ్ హోలిస్టిక్ హాస్పిటల్ ఎదురుగా…

కేసీఆర్ సార్ బహిరంగ సభకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ,

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బహిరంగ సభకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఒకేరోజు ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ఉత్తర ప్రదేశ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభమైన అన్ని రూట్లలో ఈ రైళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వే మరో 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభించేందుకు…

మాజీ రాజ్యసభ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత

హైదరాబాద్:మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా సోలిపేట పని చేశారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించారు. అయితే కొంతకాలంగా…

శరవేగంగా జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు : ఎంపీ

శరవేగంగా జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు : ఎంపీ శ్రీకాకుళం జిల్లాకు సంబందించిన రైల్వే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆమదాలవలస, కోటబొమ్మాళి, వల్లభరాయిపాడు, బ్రాహ్మణతర్ల మొదలగు అండర్పాస్లకు 1.80కోట్లతో రూఫ్ టాప్ల…

జవాబుదారీతనం..అభివృద్ధికి నూతన నిర్వచనం ‘జగనన్న సురక్ష’

జవాబుదారీతనం..అభివృద్ధికి నూతన నిర్వచనం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం అని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన సదస్సును వినుకొండ పట్టణంలోని బొల్లా బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE