అచూకి తెలిసిన వారు దోర్నాల పోలీస్ స్టేషన్ నందు తెలుపగలరు

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం…!!!!! చింతల అగ్రహారం గ్రామానికి చెందిన 47 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న చల్ల నారాయణ అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం ఇంట్లో నుండి గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు,అచూకి తెలిసిన వారు…

పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : దోర్నాల ఎస్సై యం. శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : దోర్నాల ఎస్సై యం. శ్రీనివాసరావు పెద్ద దోర్నాల…రేపటి ( సోమవారం ) నుంచి ఏప్రిల్‌ 18 వరకు ప్రతీ రోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు…

BRS MLA పైలెట్ యాలాల మండలం 37 గ్రామాల
ప్రజల ఆత్మీయ మహా సమ్మేళనము

BRS MLA పైలెట్ యాలాల మండలం 37 గ్రామాలప్రజల ఆత్మీయ మహా సమ్మేళనము వికారాబాద్ జిల్లా తాండూర్ (సాక్షిత న్యూస్ ఆదివారం ఎప్రెల్ 2)యాలాల మండలం లక్షిమి నారాయణ పూర్ ఆవరణలో BRS ఆత్మీయ సమ్మేళనము భ్రహ్మండముగా జరిగింది. ఉదయం 10-30…

వికారాబాద్ గౌలికర్ పంక్షన్ హల్ లొ టీ ఆర్ ఎస్ ప్రెస్ మీట్ అసమ్మతి నాయకులు

వికారాబాద్ జిల్లా వికారాబాద్ గౌలికర్ పంక్షన్ హల్ లొ టీ ఆర్ ఎస్ ప్రెస్ మీట్ అసమ్మతి నాయకులు

మీడియా ప్రతినిధులతో సమావేశమైన MLA మెచ్చా నాగేశ్వరరావు

సాక్షిత న్యూస్… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటమండలం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథలు మీడియా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులతో సమావేశమైన MLA మెచ్చా నాగేశ్వరరావు కోట్ల రూపాయలతో అశ్వారావుపేట నియోజకవర్గంలో అభివృద్ది జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్…

శ్రీ సరస్వతి దేవి అమ్మ వారి విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమం

వాసవి క్లబ్ మణికంఠ గుంటూరు మహిళా శక్తి గుంటూరు సభ్యుల ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని శ్రీ జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మరియు అర్.అగ్రహారం లోని కావటి శంకరరావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన…

AP CRDA వారికి 1134.58 ఎకరాలకు గాను రూ. 1162.95 నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసియున్నారు

తరాల చరిత్ర, తలరాత మార్చగల నాయకులు అంటే ఎవరు, వీళ్లే అనేది ఈ ప్రపంచం గుర్తించింది, ఈ మాట నిజమేనా! ఆ నాయకులు ఎవరు… వీళ్లేనా… గన్ లోంచి వచ్చిన బుల్లెట్ ఎంత సూటిగా తన లక్ష్యాన్ని చేరుతుందో అలాగే తన…

రేపటి నుంచి ఒంటి పూట బడులు

రేపటి నుంచి ఒంటి పూట బడులు » విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ » ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు » ప్రైవేట్ స్కూళ్లు కూడా అమలు చేయాల్సిందే » మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు నేరుగా…

మారంపూడి మల్లికార్జునరావు ని మర్యాదపూర్వం కలిసిన చింతలపూడి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు

ఏలూరు జిల్లా….. లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ఈరోజు మాజీ మండల ప్రెసిడెంట్ మారంపూడి మల్లికార్జునరావు ని మర్యాదపూర్వం కలిసిన చింతలపూడి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొమ్మజి, అనిల్, మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం నాయకులు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన గుడిసె నల్లయ్య గారి కుమారుడు చెన్నకేశవులు( స్వామి) గారు (40) శనివారం ఉదయం అకాల మరణం చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు…

You cannot copy content of this page