సేవ్ ది చైల్డ్ సంస్థ ఆధ్వర్యంలో

సేవ్ ది చైల్డ్ సంస్థ ఆధ్వర్యంలోవిద్యా ప్రమాణాలపై సర్వే చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రాధమిక పాఠశాల లో విద్యా ప్రమాణాలు గురించి ఎస్ సిఈఆర్ టి మరియు నిపున్ భరత్ తలపెట్టిన ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా…

నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని చింతల్ గణేష్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.…

బీజేపీకి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

బీజేపీకి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి… సీఎం కేసీఆర్‌ ను ఎదుర్కొనే దమ్ము లేక కుట్రలకు దారి… పేపర్ లీక్ తో విద్యార్థుల జీవితాలతో చెలగాటం… దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలి… రంగారెడ్డి నగర్…

వికారాబాద్ జిల్లా ప్రజావాణిలో ప్రజలసమస్యలు ,పరిస్కరించే ,కొత్త కలెక్టర్ ఇన్నేళ్లకు వచ్చాడు.

సాక్షితవికారాబాద్ జిల్లా : ప్రజల సమస్యలు అనేకం ఉంటాయి, అందులో ముఖ్యంగా భూముల సమస్యలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి తీసుకవచ్చి, పాత పట్టా పాస్ పుస్తకాలు తీసి వేసి, సీఎం కెసిఆర్ ,వాటి స్థానం లో కొత్త పాస్ పుస్త…

ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యం – యస్.పి అపూర్వ రావు

ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యం – యస్.పి అపూర్వ రావుగ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన యస్.పిపోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు బరోసాబాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)…

రాబోవు ఎన్నికల్లో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను

రాబోవు ఎన్నికల్లో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనురాబోయే ఎన్నికల్లో గెలిచేదంతా పొంగులేటి టీమేపార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు కృతజ్ఞతలురావణాసురుడి చెర నుంచి విముక్తి లభించిందిపాలేరు ఉప ఎన్నిక సందర్భంగా బతిలాడి చేర్పించుకున్నారుఎన్నోసార్లు మాయమాటలు చెప్పి మోసం…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండలం నేరడ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ అనారోగ్య కారణంగా సీఎం సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసిన పాతర్లపాడు గ్రామానికి చెందిన టి. రామతులశమ్మ కి 60000 వేల…

నగేష్ కి నివాళులర్పించిన పిల్లి రామరాజు

నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) నల్గొండ మండలం అప్పాజీపేటకి చెందిన ఐతరాజు నగేష్ అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్.కె.ఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ నగేష్పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించి కుటుంబాన్ని…

కార్యాలయాల ఫైళ్ల నిర్వహణ ఈ-ఆఫీస్ లోనే చేపట్టాలని, మాన్యువల్ ఫైళ్లను అంగీకరించేది లేదు.

ఖమ్మం బ్యూరో చీఫ్, కార్యాలయాల ఫైళ్ల నిర్వహణ ఈ-ఆఫీస్ లోనే చేపట్టాలని, మాన్యువల్ ఫైళ్లను అంగీకరించేది లేదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఫైళ్ల నిర్వహణ, పాత రికార్డుల పై…

ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి కృషి చేయాలి.పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ ఖమ్మం బ్యూరో చీఫ్, ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.సోమవారం…

You cannot copy content of this page