కొత్తగూడెం గణేష్ టెంపుల్ లో ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించడమే నా లక్ష్యం : ఎమ్మెల్యే వనమా

Spread the love

My aim is to provide all facilities to people in Kothagudem Ganesh Temple: MLA Vanama

కొత్తగూడెం గణేష్ టెంపుల్ లో ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించడమే నా లక్ష్యం : ఎమ్మెల్యే వనమా


50 లక్షల రూపాయలతో సాలహారం (ఆర్చ్) నిర్మాణము, విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన : ఎమ్మెల్యే వనమా

సాక్షిత : కొత్తగూడెం గణేష్ టెంపుల్ లో సుమారు 50 లక్షల రూపాయలతో సాలహారం (ఆర్చ్) మరియు గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ కొత్తగూడెం గణేష్ టెంపుల్ గుడిలో ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని, నిత్యం ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో ఆనందంగా కలిగిస్తుందని అని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, గణేష్ టెంపుల్ చైర్మన్ తాటిపల్లి శంకర్ బాబు,EO సులోచన, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, కౌన్సిలర్లు జయంతి మసూద్, కొల్లాపూరి ధర్మరాజు, రుక్మందర్ బండారి, పరమేష్ యాదవ్, బండి నరసింహా,

అంబుల వేణు, గుడి డైరెక్టర్లు వాణి రెడ్డి, పల్లపోతు సాయి, భోగ రవి, చొప్పరి సుధాకర్, తాళ్లూరి బ్రహ్మయ్య, బిఆర్ఎస్ నాయకులు MA. రజాక్,మసూద్, గోపాల్ రెడ్డి, సాంబశివరావు, ఐ కే సత్యనారాయణ, క్లాసిక్ దుర్గ, జానీ, గుడిపాటి ఆనంద్, కుసపాటి శీను, పితాని సత్యనారాయణ, మున్న, ఈశ్వర్, గాయత్రి, కర్రీ అపర్ణ, శేఖర్, కృపా వేణి, మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page