ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె. పార్థసారథి సత్య సాయి జిల్లా…… ధర్మవరం నియోజకవర్గం మైనారిటీల ఆత్మీయ సమావేశం ధర్మవరం పట్టణంలో ముఖ్య అథితి గా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ , ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి…
పెనమలూరు నియోజకవర్గం,ఉయ్యూరు టౌన్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెదేపా, జనసేన, బిజెపి నాయకుల, కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రసంగించిన రాజేంద్రప్రసాద్. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రానికి, మన బిడ్డలకు…
ఉయ్యూరు లోని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ స్వగృహం నందు టీడీపి జన సేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బోడే ప్రసాద్ తనకు అభ్యర్థిత్వం ఖరారైన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసి y.v.b.…
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యం
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గన్ రాక్ ఏరియా లోని జయలక్ష్మి గార్డెన్స్ నందు నిర్వహించడం…
అబద్ధాల కాంగ్రెస్ ను ఓడిద్దాంనామ గెలిస్తేనే భవిష్యత్ …… ఖమ్మం లో జరిగిన పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వక్తల ఉద్ఘాటన సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రానున్న పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో అబద్ధాల కాంగ్రెస్ను చిత్తుగా…
సాక్షితతిరుపతి నగరం:తిరుపతి రైల్వే స్టేషన్ టాక్సీ యూనియన్ డ్రైవర్లుతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని…
బీసీ, మైనారిటీల సంక్షేమే మా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నెమలికల్లులో బీసీ, ముస్లిం కమ్యూనిటీ హాళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే నంబూరు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం…
గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లా రేగోడు మండలo గ్రామాలలో పర్యటన*175 లక్షల తో వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన సాక్షిత మెదక్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…
చిట్యాల మండలం:భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్దే నా ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(మంగళవారం) చిట్యాల మండలంలోని కొత్తపేట గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో జీపీ బిల్డింగ్…
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వావలంబన సాధించేలా వారి జీవన ప్రమాణాలను పెంచడమే జైభారత్ నేషనల్ పార్టీ లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అవసరమైతే ప్రభుత్వానికే ప్రజలు సాయం అందించేలా, కులమతాలకు అతీతంగా, ప్రజా ప్రగతిని సాధించాలని ఆయన…