తాండూర్ లో BRS పార్టీ ఆధ్వర్యంలో ముదిరాజ్ ల ఆశీర్వాదా,భహిరంగ ఎన్నికల సభ నిర్వహించడం జరిగినధి.

Spread the love

తాండూర్ లో BRS పార్టీ ఆధ్వర్యంలో ముదిరాజ్ ల ఆశీర్వాదా,భహిరంగ ఎన్నికల సభ నిర్వహించడం జరిగినధి.

Whatsapp Image 2023 11 19 At 6.08.02 Pm

వికారాబాద్ జిల్లా తాండూర్ (సాక్షిత న్యూస్ నవంబర్ 19) తాండూర్ టౌన్ ప్రభుత్వ జూనియర్ కళశాల మైదానము లో BRS పార్టీ ముదిరాజ్ ల ఎన్నికల ఆశీర్వాదా భహిరంగ సభ నిర్వహించడం జరిగినది, ఇట్టి సభకు K. రాజ్ కుమార్ ముదిరాజ్ అధ్యక్షులు గా ఉన్నారు, హైదరాబాద్ లాలపేట శంకర్ ముదిరాజ్ గారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్య దర్శి, R. అరుణ్ కుమార్ గారు.పైలెట్ రోహిత్ రెడ్డి BRS పార్టీ MLA అభ్యర్థి గారు.SP రవిముదిరాజ్ గారు, రాము ముదిరాజ్ గారు.తలారీ వీరప్ప ముదిరాజ్ గారు,శ్రీనివాస్ ముదిరాజ్ గారు,చాలా మంది ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రోహిత్ రెడ్డి గారు మాట్లాడు తూ, నాయొక్క అండా ఎల్లప్పుడూ ముదిరాజ్ లకు ఉంటుందని తెలిపారు,ముదిరాజ్ ల కోర్కెలు తప్పకుండా తీరుస్తా నన్నారు, నియోజకవర్గం లో కొన్ని కొత్తగా మత్స్య కార సహకార సంఘాలు చేయడం మైనదన్నారు.బీసీ ల అందరి కొరకు రెండు ఎకరాలు స్థలం ఇవ్వడం రేడు కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు.ముదిరాజ్ ల డాన్ పండుగల సాయన్న విగ్రహం స్థాపించుటకు ఎల్లవేలల సిద్ధాంగా ఉంటామన్నారు,ఈ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు, BRS పార్టీని ముదిరాజ్ ల సుమారుగా 60 వేల ఓట్లు వేసి నన్ను ఆశీర్వధించి MLA మరొక్క సారి గెలిపించాలన్నారు.

Related Posts

You cannot copy content of this page