ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నేనుంటామంత్రి మల్లారెడ్డి

Spread the love

Minister Mallareddy stands by every poor family

ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నేనుంటా.మేడ్చల్ జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి


.
సాక్షిత : *మల్లా రెడ్డి సేవ ట్రస్ట్ ద్వారా చనిపోయిన నిరుపేదల 3 కుటుంబాలకు 5 వేల చొప్పున 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందడం జరిగింది

కీసర మండల కేంద్రంలోని కీసర గ్రామంలో నిరుపేదలు చనిపోయినందున వారి కుటుంబాలకు, స్వర్గస్తులైన వారు, కీసర గ్రామానికి చెందిన, నాయకపు సుక్కమ్మ,మొరుగు రాజు, గొడ్డలా లక్ష్మి , వాళ్ళ కుటుంబాలకు…మంత్రి వర్యులు చామకూర మల్లా రెడ్డి తన సొంత నిధులతో ఒక్కక్క కుటుంబానికి ఐదు వేల చొప్పున 3 కుటుంబాలకు 15,000వేల రూపాయల నగదు మరియు మల్లా రెడ్డి సేవ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి నిరుపేద కి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో…

కీసర గ్రామ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్ , కీసర గ్రామ ఉపసర్పంచ్ తటాకం లక్ష్మణ్ శర్మ , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముస్తఫా ఆలి , కీసర మండలం మీడియా అధ్యక్షులు గోరంటి ప్రవీణ్ ,కీసర గ్రామ టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు సుమన్ ,మరియు మండల యూత్ ఉపాధ్యక్షులు బైండ్ల వెంకటేష్ టింకు గారు.యూత్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…..

Related Posts

You cannot copy content of this page