ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, ప్రజలందరికీ రఘురాం రెడ్డి అండగా నిలుస్తారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం కవిరాజ్ నగర్ లో…
మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు◆ ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలి◆ ఓట్ల కోసమే బిజెపి ఎస్సీ వర్గీకరణ డ్రామా◆ మాదిగల వ్యతిరేక పార్టీ బిఆర్ఎస్ ను బొంద పెట్టాలి◆ కాంగ్రెస్ నేత డాక్టర్ కోటా…
మైనారిటీలకు అండగా నిలుస్తా: రఘురాం రెడ్డి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారo ఆయన సత్తుపల్లి లో జరిగిన క్రిస్టియన్…
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డితెల్లవారుజామునుంచే పటేల్ స్టేడియం లో వాకర్లతో కలిసి ప్రచారం షురూ..సాక్షిత ఖమ్మం: అపుడే తెలతెలవారుతుండగా..మెడలో కాంగ్రెస్ కండువా వేసుకుని..అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. వాకర్లతో అడుగులేస్తూ..క్రికెట్ క్రీడాకారులతో కలిసి కాసేపు బ్యాటింగ్ చేసి..ఉత్సాహం నింపారు. ప్రచారంలో తనదైన…
దేశంలో దళితులను దృష్టిలో పెట్టుకొని వారికి పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని సూర్యాపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండగడపల సూరయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా…
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురం గ్రామదేవత శ్రీ చెరుకూరమ్మ తల్లి, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులు పొంది తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తో కలిసి వెంకటాచలంలోని ఆర్వో…
ముత్తుకూరులో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బీసీలందరూ అండగా నిలిచి సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని పిలుపు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే…
ముస్లింలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు క్రోసూరు లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు ముస్లిం సోదరులు ఎప్పుడూ తన మనసుకు దగ్గరగా ఉన్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని క్రోసూరు మండలం క్రోసూరులో మస్లిం…
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దివ్యాంగులకు అండగా ఉండి, వారి న్యాయమైన హక్కుల కోసం తనవంతుగా పోరాడుతానని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీస్…
నాంపల్లి నియోజకవర్గ బి.ఆర్.ఎస్ శ్రేణులకు నుతనోత్తేజం నింపి , అందరికి అండగా ఉంటాను అని తెలిపిన ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్…సాక్షిత : పార్లమెంట్ ఎన్నికల సమావేశాల కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కు…