బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ

Spread the love

ముత్తుకూరులో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బీసీలందరూ అండగా నిలిచి సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని పిలుపు

రాజగోపాల్ రెడ్డి కామెంట్స్

టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే పింఛన్

ఐదేళ్ల వైసీపీ పాలనలో 300 మందికి పైగా బీసీలు దాడులకు గురయ్యారు. పలువురు బీసీ సోదరులు హత్యకు గురయ్యారు

ప్రత్యేక రక్షణ చట్టంతో బీసీలకు అండగా నిలవబోతున్న తెలుగుదేశం పార్టీ

బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా మోసం చేసిన జగన్ రెడ్డి. టీడీపీ అధికారంలోకి రాగానే రూ.1.50 లక్షల కోట్లతో బీసీలకు సబ్ ప్లాన్

బీసీలను ఆర్థికంగా బలపరిచేందుకు ప్రత్యేక చర్యలు

తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు రాజకీయ గుర్తింపు. కీలక పదవులు

పారదర్శకంగా కులగణన చేపట్టి, బీసీ ఉపకులాలకు జనాభా ప్రాతిపదికన అన్నిరంగాల్లో న్యాయం

Related Posts

You cannot copy content of this page