అభ్యాసన మెరుగుదల పరిశీలక బృందం

Spread the love

అభ్యాసన మెరుగుదల పరిశీలక బృందం
లీడర్ గా సిహెచ్ నర్సింగరావు

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తొలి మెట్టు, అభ్యాసన మెరుగుదల,రీడ్ కాంపైన్ లను పరిశీలించుటకు రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ నియమించిన పరిశీలకుల బృందంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు టీం లీడర్ గా చిట్యాల మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండ్రాంపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ నర్సింగరావు నియమితులయ్యారు. ఈ బృందం ఈనెల 26 నుండి నల్లగొండ,సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనుంది.ప్రాథమిక,ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించనుంది. ఈ సందర్భంగా నర్సింగ రావు కి పలువురు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page