కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల బృందం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత లోకసభ సాధారణ ఎన్నికలు-2024 పురస్కారించుకొని ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలోని రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాన్ని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు డా. సంజయ్ గేండ్రాజ్…

ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ

హైదరాబాద్‌: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం సేకరించారు.బంజారాహిల్స్‌ పీఎస్‌లో విచారణ చేస్తోన్న పోలీసులు.. మీడియా కంటపడకుండా ఠాణా…

తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం.

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం.

సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సభ్యులు.

శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలించనున్న నిపుణుల బృందం

శ్రీ శైలం: నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఇవాళ శ్రీశైలం డ్యామ్‌ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం పరిశీలించనుంది. మంగళవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు శ్రీశైలం…

యునైటెడ్ ఫ్రంట్ లోకి రావాలని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణను ఆహ్వానించిన రావుసుబ్రహ్మణ్యం బృందం.

యునైటెడ్ ఫ్రంట్ లోకి రావాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ ను విజయవాడలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన భేటీలో రావుసుబ్రహ్మణ్యం బృందం ఆహ్వానించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు…

మంగళగిరి 13 వ సచివాలయం టౌన్ ప్లానింగ్ విభాగం పై నామమాత్రంగా ఎంక్వయిరీ చేసిన అధికారుల బృందం.

సచివాలయం ఎదురుగానే అనుమతులు లేకుండా మూడు నాలుగు అంతస్తులు బిల్డింగులు కనిపిస్తున్నా ఎంక్వైరీ బృందానికి కనిపించలేదా.? అనుకూలమైన వ్యక్తులతో ఎంక్వైరీ బృందం నివేదిక ఇప్పించిన 13వ సచివాలయం ఉద్యోగస్తులు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అధికారులు. గత రెండు రోజులుగా…
Whatsapp Image 2023 11 06 At 2.27.52 Pm

బీజేపీలో చేరిన జీడిమెట్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు శ్యామ్ కిరణ్ రెడ్డి & వారి బృందం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బీఆర్ఎస్ పార్టీ జీడిమెట్ల 132 డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు శ్యామ్ కిరణ్ రెడ్డి మరియు వారి బృందంతో కుత్బుల్లాపూర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి…

చంద్రబాబును విచారిస్తున్న సిఐడి బృందం

చంద్రబాబును విచారిస్తున్న సిఐడి బృందం రాజమండ్రి:సెప్టెంబర్ 23సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం ఉదయమే చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం మెడికల్ టెస్టులు చేసింది. అల్పాహారాన్ని తీసుకున్న చంద్రబాబు మెడిసిన్స్ వేసుకున్నారు. కోర్టు ఆదేశాల…

జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి . అధ్వర్యంలో ఈరోజు జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం…

You cannot copy content of this page