జనక్షేమం పట్టని ప్రతిపక్షముండడం రాష్ట్ర ప్రజల ఖర్మ

Spread the love

It is the fate of the people of the state to have an opposition party that does not care for the welfare of the people

బడుగులపక్షం నిలవని, జనక్షేమం పట్టని ప్రతిపక్షముండడం రాష్ట్ర ప్రజల ఖర్మ. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షిత న్యూస్ నంద్యాల జిల్లా

కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు పంచి అలాగే ఉండమని కాంక్షించే ప్రభుత్వం కాదు మాది
ట్యాబ్ లను పంపిణీ చేసి నవతరం భవిష్యత్ కు నాంది పలికే ప్రజా ప్రభుత్వం ఇది
బేతంచెర్లలో చిన్నారులకు ట్యాబ్ లను పంపిణీ చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

డోన్ నియోజకవర్గవ్యాప్తంగా 3,152 మంది విద్యార్థులకు ట్యాబ్ ల అందజేత రూ.23 కోట్లతో బేతంచెర్లలో తారురోడ్డు నిర్మాణానికి మంత్రి చేతుల మీదుగా భూమిపూజ.బేతంచెర్లలో రూ.2 కోట్లతో నిర్మించనున్న వాల్మీకి భవనానికి భూమిపూజ.రాష్ట్రంలో మొట్టమొదటి ‘షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్’ దిశగా అడుగులు


అభివృద్ధి దిశగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన భవనాలు నిర్మించడం ఖర్మా
చిన్నారులకు ఉచితంగా విద్య సహా, అన్ని సదుపాయాలు కల్పిస్తే బాదుడా

Related Posts

You cannot copy content of this page