ఓటర్లను మోసం చేయాలి, అనే వాళ్ళను నమ్మ వద్దు, అంటున్నారు మేధావులు.

Spread the love

జనం కొరకు MLA లుగా కావాలి,కానీ దుర ధృష్టo ప్రతి వాడు కడుపులో పుట్టెడు స్వార్థంతో, తన ప్యాకేజీ కొరకు,లేదా ఎలాగైనా గేలువాలి,అనుకొని ,ఓటర్లను మోసం చేయాలి, అనే వాళ్ళను నమ్మ వద్దు, అంటున్నారు మేధావులు.


వికారబాద్ తాండూర్ న్యూస్ ప్రియమైన మిత్రులారా నేడు ప్రతి రాజకీయ పార్టీ పార్టీలో యొక్క లక్ష్యం వ్రాసుకోవడంలోచాలభాగుంటుంది. ప్రజలకు కావలసిన,కూడు , గూడు,గుడ్డ,అనేది ముఖ్యం అనే,దానితో పాటు, నాగరికత సమాజాన్ని నిర్మిస్తాం, ఆబివృద్ధి చెందిన దేశాలలో, సరి సమానముగా దేశాన్ని ఆ భివృద్ధిచేస్తాం అని ఉంటుంది,ఇది భారత దేశం సుమారుగా జాతీయ పార్టీలు 10 నుండి 30 వరకు ఉంటాయి ,కానీ భహుజనులు,అంటే అణగారిన వర్గాలు,కులాలు, కాకుండగా ,దేశప్రజల అందరి కొరకు అని చెప్పడం, మాత్రమే ఉంటుంది,కానీ అగ్రవర్గాల వర్ణాల చేతిలో అన్ని పార్టీలు భంది అయినాయి.కొన్ని పార్టీలు అణగారిన భహుజనుల గురించి,పలు పనులు చేస్తామని ,అధికారం లోనికి వచ్చిన తదుపరి భహుజనులను మరిచిపోవడం జరుగుచున్నది.

ఉత్తరభారత దేశంలో అధికారం ఇచ్చిన కూడ చెట్టుపెరు చెప్పికాయలు అమ్మినట్లు అగ్ర వర్గ పార్టీలమాధిరి చేస్తే, సరైన విధముగా చేయనoదున మళ్ళీ ఒడించినారు ప్రజలు,కనుక డా! BR అంబేద్కర్ ,పెరియార్ రామస్వామి,ఛత్రపతి సాహు మారాజ్,మహాత్మా జ్యోతిరావు పూలే,నారాయణా గురు,మాన్యవర్ కాన్సిరాం, లాంటి త్యాగధనులు కావాలి,నేడు దళిత సంఘాల,బీసీ సంఘాల, భహు జనసంఘాల, నాయకత్వం వాళ్ల పేరుచెప్పి భహు జనులను మోసం చేస్తున్నారని,మేధావులు,ప్రజాస్వామ్య వాదులు,అనుకుంటున్నారు.లేకుంటే 75 స్వాతంత్ర్య భారత్ లో సంఘం పేరు చెప్పి ఆ నాయకులే కోట్ల డబ్బులు ,ఆస్తులు కూడ పెట్టు కున్నారని అనలేక గుస గుస లుగా మాట్లాడు కుంటున్నారు.

Related Posts

You cannot copy content of this page