చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ నెరవేర్చలేదు..కూటమి ప్రజలను మోసం చేసింది

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు.…

బ్యాంకులను మోసం చేసిన కేసులో టీడీపీ నేత రఘురామరాజుకు సీబీఐ షాక్.

రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ఆరు గారంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది నీరు లేక కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం…

Kolikapudi Srinivas: అభిమాని అంటూ ఎన్టీఆర్‌నే మోసం చేసిన ఘనుడు కొడాలి నాని:..

విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నానిపై (Former Minister kodali Nani) టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ (TDP Leader Kolikapudi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని… ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి…

పెట్రోల్ బంకుల్లో ఈ మోసం జరుగుతోంది.. జాగ్రత్తగా కనిపెట్టండి

Cheating In Petro Bunk : పెట్రోల్ నేడు నిత్యావసరంగా మారిపోయింది. రోజూవారీ ఆహార పదార్థాల వలె పెట్రోల్ కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఇంట్లో ఒక వాహనం ఉంటోంది. దీంతో పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు…

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన కేసులో ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ చంద్రశేఖర్ సాయికిరణ్‌

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన కేసులో ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ చంద్రశేఖర్ సాయికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన కేసులో ప్రముఖ తెలుగు యూ…
Whatsapp Image 2023 11 01 At 6.01.27 Pm

తెలుగుదేశం పార్టీ అంటేనే అబద్ధం, మోసం, మాయ, అవినీతి అని అందుకే దానిని ప్రజలు భూస్తాపితం చేశారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు

వినుకొండ పట్టణంలోని 29వ వార్డులో జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి వార్డులోని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు…. ఈసందర్భంగా ఎమ్మెల్యే బొల్లా…

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రజలను మోసం చేసిన డబ్బులతోనే చీరలు పంపిణీ

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రజలను మోసం చేసిన డబ్బులతోనే చీరలు పంపిణీ చేస్తున్నాడని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ…

డబల్ బెడ్రూంల కోసం ఎదురుచూస్తున్న పేదలను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం.

సీపీఐ, సీపీఎం కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్. బహదూరపల్లి లోని డబల్ బెడ్రూంలను నేడు ప్రారంభోత్సవం సందర్భంగా అప్లై చేసుకున్న ప్రతిఒక్కరిని పరిశీలించకుండా కొంతమందికి మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు డబల్ బెడ్రూంల ప్రారంభోత్సవం సందర్భంగా ధర్నా…

అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి

అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి,ఇకపై ZPTC~ MLA లను ఎవరిని చేయాలో,ఎవరిని దించలో ముదిరాజ్ లే నిర్ణయించు తారు. సాక్షిత : తెలంగాణ,వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ నియోజకవర్గం పెద్దెము ల్ మండలం లోని…

You cannot copy content of this page