పరోక్షంగా వద్దు.. ప్రత్యక్షంగా విచారించండి: కవితఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా కీలక విషయాలను రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేశారు. తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చవద్దని.. కేసు విచారణ వేళ తనను ప్రత్యక్షంగా కోర్టులో…
తిరువూరు,గానుగపాడు ప్రపంచంలో మాట్లాడేభాషల్లో ఆంగ్లందే అగ్రస్థానమని,అరు నెలలు గట్టిగా శ్రమిస్తే ఆంగ్లంపై పట్టు సంపాదించవచ్చని ఆంగ్ల భాషా ఉపాధ్యాయ సంఘ కన్వీనర్ యం.రాం ప్రదీప్ తెలిపారు. \ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,గానుగపాడు,జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, తిరువూరులలో పది విద్యార్థులకు నిర్వహించిన…
మిషన్ భగీరథ నీటితో గోసతీర్చిన గులాబీ పార్టీనీ గుండెల్లో పెట్టుకొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుందాం*వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మర్పల్లి మండలం “పిల్లిగుండ్ల” గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్” .*…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని “రావులపల్లి” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ MPTC అభ్యర్థి అరుణ్ కుమార్, నాదిరిగే కమాల్ రెడ్డి, మొగులయ్య, మహేందర్, రమాకాంత్ యాదవ్, శివకుమార్,…
జనగామజనగామలో పల్లా గోబ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. జనగామ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగి రెడ్డికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వొద్దంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు శనివారం నిరసన…
యెనుకటి ఎండిన బతుకుల యెతలు మనకు వద్దు…*నేటి రైతు సంక్షేమమైన కేసీఆర్ సార్ పాలననే మనకు ముద్దు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : * వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు…
జనం కొరకు MLA లుగా కావాలి,కానీ దుర ధృష్టo ప్రతి వాడు కడుపులో పుట్టెడు స్వార్థంతో, తన ప్యాకేజీ కొరకు,లేదా ఎలాగైనా గేలువాలి,అనుకొని ,ఓటర్లను మోసం చేయాలి, అనే వాళ్ళను నమ్మ వద్దు, అంటున్నారు మేధావులు. వికారబాద్ తాండూర్ న్యూస్ ప్రియమైన…
సాక్షిత : తిరుపతి నగరంలో ఇప్పటి వరకు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన పిర్యాధులు, వారి ఏరియాల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించే విషయంలో, అదేవిధంగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగ నిర్వహించాల్సిన పనుల…
మహబూబ్ నగర్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ను లక్ష్మమ్మ అనే చాటుకుని ఆప్యాయంగా పలకరించారు. ఆమె సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకునేందుకు వచ్చిందని భావించిన మంత్రి… ఏమైనా సమస్యలు ఉన్నాయా,…
టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. సెల్ఫీలతో అవాస్తవాలు వద్దు నెల్లూరులో చంద్రబాబు సెల్ఫీ దిగిన ఇళ్లు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిచేశాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు మేము సిద్ధం అని స్పష్టం…