దోశ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా లహరి ఎస్టేట్స్, ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు అయిన గండికోట దోశ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్ ,సురేష్ రెడ్డి , సినీ దర్శకులు అనీల్ రావిపూడి తో కలిసి పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు అంజన్ రెడ్డి మరియు వారి స్నేహితులకు అభినందనలు,మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి,స్థానిక నాయకులు, నిర్వాహకుల కుటుంబ సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page