దుండిగల్ తండాలో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం

Spread the love

Inauguration ceremony of Shri Nabhishila Bodrai in Dundigal Tanda

దుండిగల్ తండాలో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ తండా-1లో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు.

బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page