ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు

Spread the love

Finance Minister Buggana. As per the orders of Rajendranath Reddy

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు
సాక్షిత నంద్యాల జిల్లా

ఎద్దుపెంట గ్రామంలో, మా డోన్ ఎంపీపీ
2,కోట్ల, 50, లక్షల రూపాయలు బీటి రోడ్డు రోడ్, భూమి పూజ చేయడం జరిగినది.
ఈ సందర్భంగా డోన్ ఎంపీపీ కమలాపురం రేగటి రాజశేఖర.

రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన.రాజేంద్రనాథ్ రెడ్డి ఆశీస్సులతో గత ప్రభుత్వాల హాయంలో జరగనటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఏ ప్రభుత్వం హయాంలో వచ్చిన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. కానీ ఈ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక ఎవరు అభివృద్ధి చేయలేని విధంగా ఎద్దుపెంట గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు, అన్నాడు,ఈ కార్యక్రమంలో, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, మల్లెంపల్లె రామచంద్రుడు , పంచాయతీరాజ్ శాఖ ఏ ఈ . మహేష్ , జడ్పీటీసీ , బద్దెల రాజకుమార్ , వైస్ ఎంపీపీ ఆరవ.

ఎర్రిస్వామి
గ్రామ సర్పంచ్ బంగారు జయచంద్ర వైస్ సర్పంచ్, హరికృష్ణ సిద్ధార్థ ఎద్దుపెంట కృష్ణారెడ్డి ,వైస్సార్సీపీ నాయకుడు అరవ లచ్చప్ప, మిద్దెపల్లె తిమ్మారెడ్డి, రామచంద్రారెడ్డి వార్డ్ మెంబర్ మిద్దెపల్లె రామాంజనేయులు, మిద్దపల్లె కురువ సుధాకర్.ఎద్దుపెంట బలిజ హరి, పాల్గొన్నారు,

Related Posts

You cannot copy content of this page