ఆద్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.

Spread the love

Everyone should participate in spiritual activities

ఆద్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.
టీపీసీసీ సెక్రటరీ అలుగడ్డ ప్రవీణ్ యాదవ్*
ప్రపంచ శాంతి ధ్యాన మహాయాగం కార్యక్రమానికి రూ.5000 వేలు విరాళం.

సాక్షిత : కల్వకుర్తి నియోజకవర్గము కడ్తాల్ లో జరిగే ప్రపంచ శాంతి ధ్యాన మహాయాగం కార్యక్రమానికి అన్న దానం కోసం విరాళంగా 5000 రూపాయలు కోఆర్డినేటర్ గడ్డం సత్యనారాయణ కు టీపీసీసీ సెక్రటరీ అలుగడ్డ ప్రవీణ్ యాదవ్ అందజేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇలాంటి ఆద్యాత్మిక కార్యకమనికి ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయి ముందుకు నడిపిస్తు సేవ చేస్తున్న గడ్డం సత్యనారాయణ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page