చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలి ప్రధానిగా మళ్లీ మోడీ కావాలని శంకర్పల్లి మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో మోడీ…
కార్మికులు,శ్రామికుల సంక్షమమే మన ధ్యేయం.. కావాలి. -మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మరియు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి…
స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…
మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…
మీరు తప్పక హాజరు కావాలి….ఎమ్మెల్యే కేపి.వివేకానంద ని కలిసి ఆహ్వాన పత్రికలు అందజేసిన కుత్బుల్లాపూర్ ప్రజలు… సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు…
కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 6 వ తరగతి విద్యార్థి ఎన్ . ప్రవళిక, మాకు జగన్మామయ్య ఎందుకు కావాలంటే ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు ముఖ్యంగా మా పేద కుటుంబాలకు అండగా…
కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,రెవిన్యూ మరియు వాటర్ వర్క్స్ ,జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఇందులో ప్రధానంగా మైసమ్మ చెరువు, కాముని చెరువు అభివృద్ధి పనులు పై చర్చించి వీటి గుండా వెళ్ళే నాళాలు…
పేద ప్రజలకు అండ వైస్సార్సీపీ జెండా.. నరసరావుపేట పట్టణంలోని 11వ వార్డులోని 14.60 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా, 1.08 కోట్ల రూపాయలతో వార్డులోని మరమ్మత్తులు పనులు చేశాం.. 13వ వార్డులోని 9.45 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా…
ఆంధ్రసారస్వతా పరిషత్ గోడపత్రిక ఆవిష్కరణ లో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు….జనవరి 5,6,7 తేదీలలో రాజమండ్రి లో నిర్వహణ తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం. కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి. అప్పలరాజు ఆకాంక్షించారు. ఆంధ్ర సారస్వతా పరిషత్,…
సారే కావాలి కారే రావాలి…భౌరంపేట్ లో జోరుగా BRS నాయకుల ప్రచారం..ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ అభ్యర్థి MLA కేపీ.వివేకానంద కి మద్దతుగా…