అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఆ పరిధిలోనే ఉండాలి ** ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ** ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ 2024 సాధారణ…
132- జీడిమెట్ల డివిజన్ న్యూ వివేకానంద నగర్ లో నూతనంగా నిర్మించిన విజయగణపతి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ వినాయకుడిని పూజించడం ద్వారా చేపట్టిన ప్రతి…
ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ★ సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ★ ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ★ అన్ని…
భావితరాల భవిష్యత్తు బాగు కోసం కృషి చేస్తా : ఎంజీఆర్ సామాన్యుడు శాసనసభ్యుడు అయితేనే నియోజవర్గం అభివృద్ధి : గురండి గ్రామస్థులు పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం గురండి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బొర ధనుంజయ, పతివాడ రమేష్ మరియు…
ప్రతీ అడుగు ప్రజలకోసం 31 వ రోజు చేర్లోపాల్లెం,విఘ్నేశ్వర పురం గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సమస్యకు పరిష్కారం పోలంరెడ్డి దినేష్ రెడ్డి మొడేగుంట గ్రామం నుండి ఇద్దరు వార్డ్ మెంబెర్స్ మరియు 100 కుటుంబాలు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో…
ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని, వెనుక బడిన కులాలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన బీ సీ కులాల…
ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికీ ప్రభుత్వం తోడుంటుంది: ఏపీ సీఎం జగన్కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రిప్రతీ ఇంటి నుంచి ఓ సత్య నాదెళ్ల రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడిప్రభుత్వ స్కూళ్లలో చదువుల రూపురేఖలు మార్చేశామని వివరణ…
తిరుగులేని నాయకుడు సీఎం కేసీఆర్… కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పక గుర్తింపు… విపక్షాల తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి… నిజాంపేట్, బాచుపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మల్కాజ్ గిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇంఛార్జి… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్…
ప్రకాశం జిల్లా ప్రతీ యువకుడు రక్తదాతలుగా మారాలి ప్రణాలను కాపాడాలి :-చల్లా.అశోక్ రెడ్డి గిద్దలూరు మరియు వివిధ ప్రాంతాల్లో ఉండే యువతకు అందరికీ నమస్కారం ఎండాకాల ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉన్న కారణంగా రక్తదాతలు దొరకక చాలామంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.…
Everyone should participate in spiritual activities ఆద్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.టీపీసీసీ సెక్రటరీ అలుగడ్డ ప్రవీణ్ యాదవ్*ప్రపంచ శాంతి ధ్యాన మహాయాగం కార్యక్రమానికి రూ.5000 వేలు విరాళం. సాక్షిత : కల్వకుర్తి నియోజకవర్గము కడ్తాల్ లో జరిగే…