దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ

Spread the love

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో హోంమినిస్టర్ మహమ్మద్ అలీ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హోం శాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ తో కలిసి మూడవ విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హులకు పట్టాలను అందజేసిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు స్థానిక ఎమ్మెల్యే వివేకానంద , జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి , జోనల్ కమిషనర్ మమత దుండిగల్ మున్సిపల్ చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ , నిజాంపేట్ మేయర్, వైస్ చెర్మన్, పాక్స్ చైర్మన్, మరియు నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page