సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి

Spread the love

Development of colonies with the unity of welfare societies

సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి…

ఎమ్మెల్యేను కలిసి సన్మానించిన నూతన కమిటీ సభ్యులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని బాపు నగర్ కు చెందిన సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఐకమత్యంతో ఉంటూ ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడ్వైజర్లు పెంటయ్య ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, ప్రెసిడెంట్ జగదీష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్, వైస్ ప్రెసిడెంట్స్ పోచయ్య, బాబు, ఎల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు మచ్చేందర్, నరహరిరావు, శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు జైపాల్ రెడ్డి, బెనర్జీ, మధుసూదన్, లక్ష్మణ్ గౌడ్, ట్రెజరర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page