ట్రాన్స్ఫార్మర్ ల కొరతతో గిద్దలూరు లోని కొన్ని ప్రాంతాల్లో అంధకారం

Spread the love

ప్రకాశం

ట్రాన్స్ఫార్మర్ ల కొరతతో గిద్దలూరు లోని కొన్ని ప్రాంతాల్లో అంధకారం..

గిద్దలూరు పట్టణం లోని కొంగలవీడు వెళ్లే ప్రాంతంలో నిన్న సాయంత్రం 6గంటలకు ట్రాన్స్ఫార్మర్ కాలి పోయి కరెంటు నిలిచి పోయింది. గిద్దలూరు లో ట్రాన్స్ఫార్మర్ ల కొరత తో మార్కాపురం నుండి తేవాల్సి ఉంది.

గిద్దలూరు పట్టణం లో AE లేనందున ADE పర్యవేక్షణలో ఉంది. అయితే ADE నివాసం నర్సరావుపేట పేట నుండి రాకపోకలు జరుపుతూ సమస్యలు తీర్చడానికి ఆయనకు సమయం సరిపోవడం లేదని విద్యుత్ వినియోగదారుల నుండి విమర్శలు వెల్లువెత్తాయి.
సదర్ ADE గారు సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలని భాధితులు వేడుకుంటున్నారు

7372798d B357 4e39 991f 21a71d1c7cd7

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page