బెంగళూరులో నీటి కొరతతో ఐటీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో ఆర్.ఓ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం బారులు తీరుతున్నారు. నీటి కొరతతో గిన్నెలు కడగటానికి ప్రత్యామ్నాయలు చూసుకుంటున్నామని.. రోజుకు 500 వెచ్చించినా నీరు దొరకడం లేదని, వర్క్ ఫ్రం హోంతో ఇంటి…
తుపాను ముప్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పౌరుల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సహాయ శిబిరాల్లో తాగునీరు, ఆహారం, మందులు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. నైరుతి…
మీ ఊళ్ళో పల్లెనిద్ర చేసి కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించిన, మరోసారి ఆశీస్సులు అందజేసి కారు గుర్తుకు ఓటు వేయండి మరింత అభివృద్ధి చేస్తా. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి, తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి. వికారాబాద్ నియోజకవర్గ…
ప్రకాశం ట్రాన్స్ఫార్మర్ ల కొరతతో గిద్దలూరు లోని కొన్ని ప్రాంతాల్లో అంధకారం.. గిద్దలూరు పట్టణం లో AE లేనందున ADE పర్యవేక్షణలో ఉంది. అయితే ADE నివాసం నర్సరావుపేట పేట నుండి రాకపోకలు జరుపుతూ సమస్యలు తీర్చడానికి ఆయనకు సమయం సరిపోవడం…
కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న జగన్ చికిత్స తీసుకుంటున్నా ఇంకా పూర్తిగా తగ్గని జ్వరం నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్న సీఎం
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని ధరణి నగర్ వద్ద పరికి చెరువు నాలా పొంగి కొన్ని లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురైన విషయం తెలిసిందే, ఇప్పుడు ఆ వరద నీరంతా క్లియర్ అయ్యి యదా…
ఇలా మరెన్నో ప్రశ్నలు….యర్రగొండపాలెం ప్రజల మదిలో ఉన్నాయి…
Raghavender Reddy, chairman of the Unity Foundation, responded to the articles in some newspapers. కొన్ని పత్రికలలో వచ్చిన కథనాలపై స్పందించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి. సాక్షిత ప్రతినిధి.నేను గ్రూపు రాజకీయ విభేదాలు సృష్టించడానికి…
Some of the visuals in the film Jetty surprised me.. Director Malineni Gopichand జెట్టి సినిమా లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి.. దర్శకుడు మలినేని గోపిచంద్ వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్పై వేణు మాధవ్ కే…