సున్నం చెరువులో విగ్నేశ్వరుల నిమజ్జనం కొరకు ఏర్పాట్లను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువులో విగ్నేశ్వరుల నిమజ్జనం కొరకు ఏర్పాట్లను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిమజ్జనం సాఫీగా కొనసాగేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించడం, అలాగే ఘాట్ల వద్ద నిరంతరం అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page