అక్షర అభ్యాసంలో పాల్గొన్న కార్పొరేటర్ పగడాల శ్రీదేవి.

Spread the love

Corporator Pagadala Sridevi who participated in Akshara learning.

అక్షర అభ్యాసంలో పాల్గొన్న కార్పొరేటర్ పగడాల శ్రీదేవి.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరంలో నూతన మున్సిపాలిటీ సమీపంలో గల పార్క్ లో అక్షర అభ్యాసంలో పాల్గొని చిన్నారులకు ఓనమాలు దిద్దించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారతకు విద్య ఆవశ్యకత ను గుర్తించి , అందుకు తన జీవితాన్ని అర్పించిన సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జేఏసీ వ్యవస్థాపక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెరుగు వెంకటరమణ యాదవ్ , పాలవంచ రామారావు , తెలంగాణ శ్రీను , బచ్చలకూర ఉష , ఎస్ డి. ఫాతిమా, పి .అనిత , బద్రునాయక్ , గుంతేటి వీరభద్రం , జగదీష్ తదితరులు పాల్గొన్నారు .

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page