మహాశివరాత్రి పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్

Spread the love

మహాశివరాత్రి పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ సంగారెడ్డి జిల్లా వైకుంఠపురం లోని శివాలయాన్ని దర్శించుకుని అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నీలం మధు ముదిరాజ్ కు ఆశీర్వచనం అందజేశారు. మహాదేవుడు అందరిని సుఖ సంతోషాలతో చూడాలని దేవుని మొక్కుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి అందరి బ్రతుకుల్లో వెలుగుల్ని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు ఆధ్యాత్మికంగా మహాశివరాత్రికి ఒక ప్రత్యేక స్థానం ఉందని నిరలాహారముండి జాగరణ చేసే భక్తులు ఎక్కువ మంది ఉంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page