గోదాం ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్

Spread the love

Chairman of the State Warehouses Corporation participated in the inauguration ceremony of the warehouse along with the Ministers

గోదాం ప్రారంభోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్


సాక్షిత సిద్ది పెట:సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం హబ్సీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల గోదాము ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రితన్నీరు హరీశ్ రావు,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,

పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పాల్గొన్న తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్.తదనంతరం దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page