కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో కలిసి మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి ని డిస్ క్వాలిఫై చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన టిఆర్ఎస్ బృందం.. 18…
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో కలిసి మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి ని డిస్ క్వాలిఫై చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన టిఆర్ఎస్ బృందం.. 18…
సమస్యల పరిష్కారానికి కృషి… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు,…
నిరుపేద కుటుంబం మర్రిగని కుమార్ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన మర్రిగని కుమార్ ఆదివారం మృతి చెందగ ఇట్టి విషయాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన…
తొలిరోజు ప్రచారం మరియు మొదటి సెట్ నామినేషన్ వేయటానికి వెళ్తూ యాదాద్రి భువనగిరి జిల్లా, దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్…
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని…
ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కు చెందిన హపురామ్ వెన్ను సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో సహకరించాలని మేడ్చల్ జిల్లా తెరాస…
మీడియాతో మంత్రి కేటీఆర్ చిట్ చాట్….. • కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల ఉచితంగా కరెంటు ఇవ్వచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్• రైతుల…
చండూర్ మండలం బోరంగపర్తి గ్రామం కాంగ్రెస్ తెరాస పార్టీ నుండి ఇద్దరు మాజీ సర్పంచ్లు ఒక ఉపసర్పంచ్ ఐదుగురు వార్డు మెంబెర్స్ సహ సుమారు 100 మంది బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికల ఇంచార్జ్ వివేక్ వెంకట్…
సాక్షిత : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో తీర్చి దిద్దుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో తార్నాక డివిజన్ లో డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి…