బాపట్ల జిల్లా: కోటిన్నర అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య

Spread the love

Bapatla District: A person commits suicide after failing to pay debts of one and a half crores

బాపట్ల జిల్లా: కోటిన్నర అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య.

గిట్టుబాటు ధరలేక, అప్పుల బాధ తట్టుకోలేక బాపట్ల జిల్లా లో ఓ మెట్ట రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎస్ఐ వై.సురేష్ కథనం ప్రకారం భట్టిప్రోలు మండలం పెదలంక గ్రామానికి చెందిన మల్లిపెద్ది సురేంద్ర (52)

2011 సంవత్సరం నుంచి పసుపు నిల్వచేసి గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నాడు.

బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ సొంత పొలం 6ఎకరాలకు తోడు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని మళ్లీ పసుపు సాగు చేస్తూనే ఉన్నాడు.

గిట్టుబాటు ధరలు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అని వివరించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page