యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ

నిరంతరం విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణఎమ్మెల్యే చిరుమర్తి,జడ్పీ ఛైర్మన్ నరేందర్ రెడ్డిరామన్నపేట సాక్షిత యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవత‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో భనంగా…

అంజయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన అంతటి పారిజాత నర్సింహా గౌడ్

చిట్యాల సాక్షిత చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పగిళ్ల అంజయ్య ఇటీవలే మరణించారు. అంజయ్య సంతాప సభ కార్యక్రమానికి బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాటం సత్తయ్య అధ్వర్యంలో జిల్లా నాయకులు అంతటి పారిజాత నర్సింహా గౌడ్ పాల్గొని…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి *

*సాక్షిత : NH 44 జాతీయ రహదారి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *తెలంగాణ రాష్ట్రాభివృద్దికి 2.5లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ…

ఎమ్మెల్యే సీడీపీ నిధులనుండి 10 లక్షల రూపాయల అంచనా వ్యయం తో మోక్షధామం

*సాక్షిత : *భారతి నగర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎమ్మెల్యే సీడీపీ నిధులనుండి 10 లక్షల రూపాయల అంచనా వ్యయం తో మోక్షధామం లో షెడ్ నిర్మాణం మరియు గోశాల నిర్మించుకున్న శుభ సందర్భంగా…

రోడ్లపై ఆక్రమణలు, పార్కింగ్ నిరోధించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నగరంలో రోడ్లపై ఆక్రమనలను, వాహనాలు పార్కింగ్ చేయడంపై తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతూ హోటల్స్, షాపుల వాళ్ళు, మాల్స్ వద్ద రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తుండడం, కొన్ని షాపుల వాళ్ళు రోడ్లపై…

నూతన ట్రాఫిక్ డిసిపి కార్యాలయాన్ని ప్రారంభించిన సైబరాబాద్ సీపీ

సాక్షిత : గచ్చిబౌలి లోని మాదాపూర్ డిసిపి ఆఫీసులోని మూడవ అంతస్తులో నూతనంగా నిర్మించిన మాదాపూర్ ట్రాఫిక్ డిసిపి కార్యాలయం మరియు అదనపు ట్రాఫిక్ డిసిపి కార్యాలయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ప్రారంభించారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ..…

ట్రాక్టర్‌ బోల్తా: ఆరుగురి మృతి.. 20 మందికి గాయాలు

గుంటూరుజిల్లా:వట్టిచెరుకూరులో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా,20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరో ముగ్గురు చనిపోయారు. ట్రాక్టర్‌లో సుమారు 40…

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర

సాక్షిత : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా,హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా,అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతభట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో…

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా!

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా!*మాణిక్య నగర్, మధుసూదన్ రెడ్డి నగర్, ద్వారకా నగర్, డీ నగర్ లలో పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ * సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం:…

గీతం గ్లోబల్ స్కూల్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్-2లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు తో కలిసి ప్రారంభించారు.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE