ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర

Spread the love

సాక్షిత : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా,హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా,అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత
భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసమస్యలపై చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్ర 81వ రోజు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అచంపేట మండలం నల్లమల అడవులలో విజయవంతంగా కొనసాగుతున్న, పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్రలో ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా నడుస్తున్న,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో కల్తి వెంకట్,కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page