ఫిల్మ్ నగర్ లో ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీమతి దీపదాస్ మున్షీ నివాసం

ఫిల్మ్ నగర్ లో ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీమతి దీపదాస్ మున్షీ నివాసంలో వారి సమక్షంలో, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్.కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ..

అనంతపురం సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

అనంతపురం జిల్లా దేశంలోనే ఎక్కువ ప్రభావం చూపించే జిల్లా. అనంతపురం జిల్లా దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది. ఏ పీ లో కాంగ్రెస్ పూర్వ వైభవానికి అందరూ వైఎస్ షర్మిలకు శక్తినివ్వాలి. మోడీ వల్ల దేశంలో ప్రజాస్వాములనికి ముప్పు వచ్చింది. ఆహార…

రేణుక చౌదరి ఎంపీ ఏఐసీసీ పెద్దలందరికీ కృతజ్ఞతలు

రాహుల్ న్యాయ యాత్ర పేద ప్రజల కోసం చేస్తున్న యాత్ర సీఎం రేవంత్ మహిళా పక్షపాతిఉచిత బస్ ప్రయాణం,ఉచిత గ్యాస్ పార్లమెంట్ ఎదుట రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుంది రైతుల పై దౌర్జన్యం చేస్తున్నారు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో…
Whatsapp Image 2023 11 21 At 6.16.13 Pm 1

హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే..

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయనికి వచ్చిన ఖర్గే కు స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, బోసురాజు, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, ఫాయూమ్ తదితరులు..ఉదయం 12 గంటలకు…

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు.. గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, బాల్కొండ కు చెందిన సునీల్ రెడ్డి, తదితర నాయకులు..ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,…

మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్ ఇందిరా భవన్ సమావేశం

మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్..ఇందిరా భవన్ సమావేశం… నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలి.. రాబోయేది మన ప్రభుత్వమే.. మనం కష్టపడితే అధికారం మనదే.. తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ…

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర

సాక్షిత : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా,హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా,అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతభట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో…

బీరప్ప పండుగ ఉత్సవాలలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి, చల్లా వంశీచంద్ రెడ్డి

బీరప్ప పండుగ ఉత్సవాలలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బీరప్ప పండుగ ఉత్సవాలలో AICC కార్యదర్శి , మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్…

You cannot copy content of this page