ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

Spread the love

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు.. గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, బాల్కొండ కు చెందిన సునీల్ రెడ్డి, తదితర నాయకులు..ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు.. కాంగ్రెస్ పార్టీ లో చేరిన నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే, రేవంత్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page