బీజేపీ పార్టీ కి చెందిన సీనియర్ నాయకులు పోచయ్య బీఆర్ఎస్ పార్టీ

సాక్షిత * : చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎనక్లేవ్ కాలనీ కి చెందిన బీజేపీ పార్టీ కి చెందిన సీనియర్ నాయకులు పోచయ్య బీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని ప్రభుత్వ…

జగనన్న సురక్ష క్యాంపులను సిద్దం చేయండి : కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతిజూలై 1 నుండి జరగనున్న జగనన్న సురక్ష కార్యక్రమ క్యాంపులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్దం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్లు, ఎడ్యుకేషన్, విఆర్వో కార్యదర్శులతో…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్దవహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

తిరుపతి ప్రజలకు విద్యుత్ కష్టాలు రానివ్వం…రూ.18.20 కోట్లతో నాలుగు 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి…. సాక్షిత : తిరుపతి చింతలచేను రవీంద్ర నగర్, ఉపాధ్యాయ నగర్, మున్సిపల్ ప్రకాశం పార్క్ ఎంఆర్…

రూ. 2 కోట్ల 91లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ,ఈనాడు కాలనీ, వివేకానంద నగర్ అపార్ట్మెంట్స్, మాధవరం కాలనీ,వెంకటేశ్వర నగర్ కాలనీలలో రూ. 2 కోట్ల 91లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు…

పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ తో భేటీయైన గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని

పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ తో భేటీయైన గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ..సతీష్ కుమార్ నివాసంలో అల్పాహారం అనంతరం.. హనుమాన్ జంక్షన్ లో నిర్మిస్తున్న పోలీసు సర్కిల్ కార్యాలయానికి శాసనసభ్యుల వారి చేతుల మీదుగా అయిదు లక్షల రూపాయల చెక్కుని సీఐ…

MEF జాతీయ ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ కి మాతృవియోగం

ఈ నేపథ్యంలో కీ”శే “గద్వాల సవరమ్మ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటిజన్ న్యూస్ ఛానల్ CEO డి.రవిప్రసాద్ , సామాజిక…

కేసీఆర్ ఫాంహౌస్‌కు రోడ్డు వేయాలని కుమ్మరి ఎల్లవ్వకు చెందిన భూమిని లాక్కున్న

కేసీఆర్ ఫాంహౌస్‌కు రోడ్డు వేయాలని కుమ్మరి ఎల్లవ్వకు చెందిన భూమిని లాక్కున్న విషయం మేడ్చల్ లక్ష్మాపూర్‌లోని కాంగ్రెస్ రైతు రచ్చబండ వెలుగు చూసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టిస్తుంది అని హామీ ఇచ్చారు , కాంగ్రెస్ పార్టీ నిర్మించిన…

బాల సాహిత్యమే మనోవికాసానికి మూలం

చిట్యాల సాక్షిత ప్రతినిధి బాల సాహిత్యం విద్యార్థుల మేధో వికాసానికి దోహద మవుతుందని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అన్నారు. చిట్యాల మండలం లోని వట్టిమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య రచించిన వెన్నెల కుప్పలు…

గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ – పల్లపు బుద్దుడు

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం సందర్భంగా ఆ మహానీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ తన చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు…

కేంద్రం ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి బిజెపి

చిట్యాల సాక్షిత దినపత్రిక కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం వైపు అడుగులు వేస్తూ భారత దేశ అభివృద్ధికి అహర్నిశలు పాటు పడుతున్నారని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE