కొంపల్లి మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..

జయదర్శిని ఎనక్లేవ్ లో 20 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.. సాయికృప అపార్టుమెంట్స్ లో 10 లక్షల వ్యయంతో బి టి రోడ్డు పనులు మరియు 32 లక్షల వ్యయంతో డ్రైనేజీ పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవానికి…

కొబ్బరికాయ కొట్టి ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్

రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ ఐదుగుళ్ల పోచమ్మ తల్లి చుట్టూ ప్రక్కల ఉన్న ప్రాంతాలలో ఎన్నో రోజుల నుంచి కరెంటు సమస్యలు ఉన్నాయి బస్తి దర్శన్లో అని తెలిసి కరెంటు డిపార్ట్మెంట్ అధికారులతో చేర్చించి నూతన ట్రాన్స్ఫార్మర్ ను మంజూరు…

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3 లక్షల ఎల్ ఓ సి ని అందచేసిన భౌరంపేట్ BRS నాయకులు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని పోచి నవీన్ కుమార్ 2 కిడ్నీలను కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి కిడ్నీ ఆపరేషన్ కొరకై భౌరంపేట్ కౌన్సిలర్లు ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు MLA కేపీ.వివేకానంద దృష్టికి…

రూ.19.72 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓ సీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల 72…

కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం-నర్సారెడ్డి భూపతిరెడ్డి

కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం-నర్సారెడ్డి భూపతిరెడ్డిటి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి అప్లికేషన్ ను మరియు బయోడేటాను గాంధీభవన్ లో నియోజకవర్గ ముఖ్య…

శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన BRS పార్టీ నాయకులు

ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా MLA కేపీ.వివేకానంద ని ప్రకటించడంతో MLA ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన BRS పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో…

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధి మల్లారెడ్డి నగర్లో ఈనెల 26వ తేదీన జరుగనున్న శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని తెలంగాణ సాయి, ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…

టికెట్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ కీలక వాక్యాలు..

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలు బీఆర్ఎస్ గెలవాలని పార్టీ నేతలకు సూచించారు. ఒకటే నియోజకవర్గం, ఒకటే సీటు, ఒకటే…

యూఎస్‌ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా

అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు.. 21 మంది భారతీయ…

KCR బహిరంగ సభను విజయవంతం చేయాలి

KCR బహిరంగ సభను విజయవంతం చేయాలి హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం,నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు& మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చల్ల శ్రీలత రెడ్డి సూచన మేరకు పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు ఆధ్వర్యంలో నేరేడుచర్ల పట్టణ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE