కొబ్బరికాయ కొట్టి ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్

Spread the love

రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ ఐదుగుళ్ల పోచమ్మ తల్లి చుట్టూ ప్రక్కల ఉన్న ప్రాంతాలలో ఎన్నో రోజుల నుంచి కరెంటు సమస్యలు ఉన్నాయి బస్తి దర్శన్లో అని తెలిసి కరెంటు డిపార్ట్మెంట్ అధికారులతో చేర్చించి నూతన ట్రాన్స్ఫార్మర్ ను మంజూరు చేయించి ట్రాన్స్ఫార్మర్ బిగిచినందుకు స్థానిక కాలనీ వాసులు,బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .

అనంతరం లైబ్రరీ దగ్గర ఉన్న కమాన్ వద్ద నుంచి ఐదుగుళ్ల పోచమ్మ గుడి వరకు రోడ్ మధ్యలో ఉన్న కరెంటు స్థంబాలు వల్ల ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసి ఎలక్ట్రిసిటీ ఏఈ సంజీవ రావు తో కలిసి దగ్గర ఉండి తొలగింప చేస్తున్న కార్పొరేటర్.వారితో సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్,సీఎం మల్లేష్,మహేందర్ రెడ్డి,నర్సింహా రెడ్డి,నంద రెడ్డి,గడ్డం కుమార్,ఎల్వర్తి మల్లేశం,గంగు నాగరాజు,ఎర్ర దశరథ్,బంటు నర్సింహా,బంటు సత్యనారాయణ,డప్పు యాదయ్య,మంగలి జగన్ తదితరులు.

Related Posts

You cannot copy content of this page