శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం.

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధి మల్లారెడ్డి నగర్లో ఈనెల 26వ తేదీన జరుగనున్న శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని తెలంగాణ సాయి, ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా రెడ్డి, సికిందర్రావు, వెంకటేశ్వరరావు, సుబ్బిరాంరెడ్డి, రంజాన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page