ఆజాదీ కా అమృత మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

సాక్షిత : ఆజాదీ కా అమృత మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పల్నాడు జిల్లా నరసరావుపేట లో,స్థానిక శాసనసభ్యులు శ్రీగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కలెక్టర్ లోతెటి శివశంకర్ ఆధ్వర్యంలోసోమవారం ఘనంగా నిర్వహించారు* ఈ కార్యక్రమం స్థానిక మున్సిపల్…

గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

అమరావతి. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ డి దొరబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్షి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్,…

పద్మావతి నగర్, లలో * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * పలు అభివృద్ధి కార్యక్రమాలు

సాక్షిత* : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్, కొత్తూరు సీతయ్య నగర్, పద్మావతి నగర్, లలో * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేస్తున్న సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , స్టోన్…

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ.. యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ కాలనీ పరిసర ప్రాంతాలలో తెరాస పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను…

రోడ్డు నెంబర్-4 లో చిన్నపాటి వర్షానికి కూడా రోడ్డు పైన నీరు నిలిచి ఇబ్బంది

124 డివిజన్ పరిధిలోని చక్రధరి నగర్ కాలనీలోని రోడ్డు నెంబర్-4 లో చిన్నపాటి వర్షానికి కూడా రోడ్డు పైన నీరు నిలిచి ఇబ్బందిగా ఉందని కాలనీ ప్రజలు సమస్యను శేర్లింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ దృష్టికి తీసుకుని వెళ్లగా ఎమ్మెల్యే అదేశాలమేరకు…

మైలవరం నియోజకవర్గం పరిధిలో 1840 మందికి నూతనంగా పింఛన్లు

మైలవరం నియోజకవర్గం పరిధిలో 1840 మందికి నూతనంగా పింఛన్లు అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు సాక్షిత* : మైలవరం నియోజకవర్గ పరిధిలో 1840 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు అయినట్లు శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి సోమవారం విడుదల చేసిన ఒక…

కమ్యూనిటీ హాల్ పనుల ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

కమ్యూనిటీ హాల్ పనుల ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మల్లంపేట్ 24వ వార్డు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 7వ తేదీన జరుగనున్న కమ్యూనిటీ…

సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే…

సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే…కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అమ్మవారి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE