కమ్యూనిటీ హాల్ పనుల ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

Spread the love

కమ్యూనిటీ హాల్ పనుల ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మల్లంపేట్ 24వ వార్డు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 7వ తేదీన జరుగనున్న కమ్యూనిటీ హాల్ పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అర్కల అనంతస్వామి, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page