సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే…

Spread the love

సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు మన్నె బాలేష్, వారాల వినోద్, చౌడ శ్రీనివాస్ రావు, మారయ్య, రాజేశ్వర్ రావు, రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page