యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Spread the love

యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వటపత్ర శయనుడై మాడవీధిలో ఊరేగారు. రాత్రివేళ హంస వాహనంపై శ్రీలక్ష్మీనారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. పలు అవతారాల ప్రాధాన్యం గురించి ఆలయ ప్రధాన పూజారి వివరించారు. ఉత్సవ కైంకర్యాలలో ఆలయ ఈవో, ధర్మకర్త, దేవస్థాన అధికారులు పాల్గొన్నారు. నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలై ఈ నెల 20 వరకు కొనసాగుతాయి.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page