యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వటపత్ర శయనుడై మాడవీధిలో ఊరేగారు. రాత్రివేళ హంస వాహనంపై శ్రీలక్ష్మీనారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. పలు అవతారాల ప్రాధాన్యం గురించి ఆలయ ప్రధాన పూజారి వివరించారు. ఉత్సవ కైంకర్యాలలో ఆలయ ఈవో, ధర్మకర్త, దేవస్థాన…