ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తగూడెం పర్యటన జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపు

Spread the love

Activists are called to make the visit of Chief Minister KCR Kothagudem a success

ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తగూడెం పర్యటన జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన : ఎమ్మెల్యే వనమా


సాక్షిత : కొత్తగూడెం క్లబ్ లో జరిగిన సమావేశంలో ఈనెల 12 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగూడెం పర్యటనను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని, కొత్తగూడెం కొత్తగూడెం నియోజకవర్గ పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి కనివిని ఎరుగని ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వనమా.

ఈ యొక్క కార్యక్రమంలో వనమా రాఘవేందర్ , జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, నాయకులు MA.రజాక్, కాసుల వెంకట్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు,

ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, పెద్దమ్మ గుడి చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, కాంపెల్లి కనకేష్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, డైరెక్టర్లు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు,టీబీజీకేస్ నాయకులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page