మేడే నీ ఘనంగా జరపాలి. సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపు. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మే డే ని ఘనంగా జరపాలని సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం నాడు…
138 వ మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నేడు షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో పత్రిక ప్రకటనను విడుదల చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా వారు…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయబోతున్నవారికి ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు,…
లోక కల్యాణం కోసం లోకేష్ ఆధ్వర్యంలో జరగబోవు యుద్దకాండకు హనుమంతునికి పిలుపు అందింది. అనుచరులతో “ఉండవల్లి” కి బయలు దేరిన “శివ రాముడు”. ప్రత్యర్థుల మీద జరుపబోవు యుద్దానికి ఎక్కుపెట్టిన “బుల్లెట్”అవ్వబోతున్నజూనియర్ “కోడెల”. పార్టీ పూర్తిస్థాయిలో కోడెల కుటుంబాన్ని వినియోగించుకొనే దిశగా…
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు LRS పేరుతో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఎలాంటి చార్జీలు లేకుండా ప్లాట్ల క్రమభద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ )…
సీఎంఓ క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి, కాండ్రు కమల…. మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్య..
సాక్షితతిరుపతి నగరం : ఒంగోలు సిద్దంకు తిరుపతి నుండి 15వేల మంది వెలదాం: ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్* టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అధ్యక్షతన, తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి…
ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్ డే కానుక ఇద్దాం : సంతోష్ కుమార్ పిలుపు
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ బర్త్ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.లెజెండ్ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై గుంటూరు మేయర్ కావటి మనోహర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. మేయర్పై మండిపడుతున్న జనసేన నేతలుబేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇరవై నాలుగు గంటల…