LRS పై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా పార్టీ పిలుపు మేరకు GHMC వద్ద BRS ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ధర్నా.

Spread the love
  • పాల్గొన్న తెలంగాణ తొలి శాసన సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి .
  • LRS పై ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
  • కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోర వైఫల్యం.
  • పెద్ద హామీల అమలు గాలికి వదిలి ఒకట్రెండు చిన్న హామీలను అమలు చేస్తూ వాటిలో కూడా కొర్రీలు పెడుతోంది.
  • ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు LRS ఉచితంగా అమలు చేయాలి.. చేసే వరకు వదిలి పెట్టం.. బీఆర్ఎస్ తరపున పోరాడుతాం. - "తెలంగాణ తొలి శాసన సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి

Related Posts

You cannot copy content of this page