LRS ఉచితంగా చేస్తామని బూటకపు హామీ ఇచ్చి , ఇప్పుడు మాట తప్పి ప్రజల నుండి డబ్బులు వసూళ్లు కి తెరలేపిన కాంగ్రెస్ పార్టీ నిరంకుశ, ద్వంద వైఖరికి నిరసనగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయం లో మరియు శేరిలింగంపల్లి డిప్యూటీ…
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. BRS పార్టీ పిలుపు మేరకు బుధవారం అమీర్ పేట లోని మైత్రివనం…